ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్
వేములపల్లి ప్రజాలహరి వేములపల్లి మండలం అమనగళ్లు గ్రామంలో *శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి* వారి జాతర మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*,మరియు MLC *శంకర్ నాయక్ గార్లు*.. స్వామి వారిని దర్శించుకొని
జాతర సందర్భంగా నిర్వహించిన కబట్టి పోటీలను విక్షించారు.. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు..
అనంతరం సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభించి గ్రామస్థులతో కలిసి నృత్యం చేసారు..
ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. ప్రతిఒక్కరు ఈ జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసి క్షేమంగా వెళ్లాలని తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సందీప్, భరత్, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక, మండల కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..



