మరోసారి పి ఆర్ టి యు అధ్యక్షులుగా చింతామధు

ప్రజాలహరి మిర్యాలగూడ ( హరి ప్రసాద్ చీదళ్ళ);మిర్యాలగూడ మండలానికి మరొకసారి PRTUఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన మిత్రులు చింత మధు గారికి, గుర్రం రమేష్ గారికి మాడుగుల పల్లి మండల శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.

You May Have Missed